లోక్సభలో తెలంగాణపై చర్చ

న్యూఢిల్లీ : సుశ్మాస్వారాజ్ ప్రవేశపెట్టిన సావధాన తీర్మాణంపై లోక్సభలో తెలంగాణ పై చర్చ ప్రారంభమైంది.సుశ్మాస్వారాజ్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయాత్నించారు. హోం మంత్రి చిదంబరం శ్రీకృష్ణ కమిటి రిపోర్టు చదివి వినిపించారు. అనంతరం సుశ్మాస్వారాజ్ మాట్లాడారు.
Your Ad Here